తమిళనాడులో కొత్త రాజకీయ యుగం ప్రారంభమవుతోందా?

“బీజేపీ గత పన్నెండేళ్లలో దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజకీయ బలాన్ని నిర్మించడంలో పరిమిత విజయాలే సాధించింది. కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో అది ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది.దీనికి ప్రధాన కారణం దక్షిణ భారత రాజకీయ-సాంస్కృతిక వాస్తవాలు. తమిళనాడులో దేవాలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ, ఉత్తర భారత సాంస్కృతిక-రాజకీయ నమూనాలను ప్రజలు యథాతథంగా…
