ప్రజాపాలన ముసుగులో ‘నయా ఫాసిజం’!

తెలంగాణలో ఏడో గ్యారెంటీ అపహాస్యం హామీలు తుంగలో తొక్కి.. అణచివేత దాడులు ఇనుపకంచెల విధ్వంసం నుంచి నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరులకు పరిపాలనను చేరువ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మంత్రుల వైఖరి నాటి ఫ్యూడల్ భూస్వామ్య పద్ధతులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్…
