కేసీఅర్ను కలిసిన ఎన్నికయిన బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు
హైదరబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 04 : బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు…