ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కృషి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అన్నారు. బుధవారం మంగళపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు…