విద్యార్థుల హక్కులకు “సుప్రీం” భరోసా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనది. ఇటీవల కాలంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై…
