అత్యంత ప్రాధాన్యతాంశంగా విద్య

– ఆ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం – ఈటీ టెక్ ఎక్స్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: మారుతున్న ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…
