అణగారిన వర్గాల గొంతుక కేసీ వేణుగోపాల్

– తెలంగాణలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం – 2029లో రాహుల్ను ప్రధానిని చేద్దాం – అలప్ఫుళలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమంలో రేవంత్ అలప్పుళ, ఆగస్టు 31: పార్లమెంటు సభ్యుడు కేసీ వేణుగోపాల్ పేదల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారని, అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కొనియాడారు.…
