లక్షలాది యువత ఆశలకు రక్షణ కవచం

పేపర్ లీకేజీల నియంత్రణ చట్టం భారతీయ సాంస్కృతిక విశిష్టతలో విద్యకు అత్యున్నత పీఠం ఉంది. “విద్యా ధనం సర్వధన ప్రధానమ్” అని ప్రాచీన సంస్కృత నానుడి చాటి చెప్పినట్లుగానే, విజ్ఞానం మానవాళికి వికాసాన్ని అందించే అమూల్యమైన సంపద. వేమన యోగి తన పద్యంలో “నిజమునకు నిలువ గలవాడే నరుడగు” అని వచించిన రీతిలో, సత్యం, నిష్పాక్షికత,…
