బెట్టింగ్ యాప్స్ కేసు

– సోనూసూద్ సహా ఇద్దరు క్రికెటర్లకు ఈడీ సమన్లు న్యూదిల్లీ,సెప్టెంబర్16: మనీలాండరింగ్ కేసులో నటుడు సోనూసూద్ సహా ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22న మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లావాదేవీల్లో…
