Tag #ED #notices #to Kerala CM Vijayan #Masala Bond case

కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీసులు

– రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ తిరువనంతపురం, డిసెంబర్‌ 1: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన పర్సనల్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్‌…