Earthquake in Telugu states తెలుగు రాష్ట్రాల్లో భూకంపం
ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా ప్రకంపనాలు రిక్టర్ స్కేలు పై 5.3గా నమోదు భూ ఉపరితలానికి సుమారు 10కి.మీ లోతులో కదలిన భ్రంశాలు జోన్ 2 పరిధిలోను ప్రకంపనాలు కోల్ బెల్టులో ఆందోళన 55ఏళ్ల అనంతరం అత్యధికంగా నమోదు మరిపెడ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 4: భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. తెలుగు…