ఉత్తరాదిన భూకంపం

– రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు – భయకంపితులైన ప్రజలు దిల్లీ: దిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. హరియాణాలోని రaుజ్జర్కు ఈశాన్యాన 3 కి.మీ దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం…
