అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం

– 622 మంది మృత్యువాత – 1500 మంది క్షతగాత్రులు కాబూల్, సెప్టెంబర్ 01: అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ వెల్లడించింది.…
