రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– సీఎం, డిప్యూటీ సీఎంల మహా శివరాత్రి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ మహా దేవుడిని ప్రార్థించారు. మహా శివరాత్రి ఉపవాసాలు, పూజలను భక్తిప్రవత్తులతో నిర్వహిస్తున్న…
