Tag #Dy CM #deep condolence #Bus incident #Soudi Arabia

సౌదీలో ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఉమ్రా యాత్రికులు మృతిచెందడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక…

You cannot copy content of this page