తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్తో పెరిగిన ఇమేజ్

- మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన – సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి – మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు – 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ – ధాన్యానికి బోనస్గా రైతులకు రూ.1,780కోట్లు అందచేత – గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26:…
