Tag #Dy CM Bhatti #meets #Governor Jishnudev

గవర్న్ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో భట్టి భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 7: మహారాష్ట్ర గవర్నర్‌ ‌గా బదిలీపై వెళుతున్న జిష్ణు దేవ్‌ ‌వర్మని లోక్‌ ‌భవన్‌ ‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలను పంచుకున్నారు. అలాగే ఇంతకాలం తెలంగాణ గవర్నర్‌గా ఇక్కడి అభివృద్ధిలో భాగమైనందుకు అభినందించారు. ఇటీవలి…