రాష్ట్ర అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించండి

– బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి – 9న విజన్ డాక్యుమెంట్-2047 ఆవిష్కరిస్తాం – దానికి కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం – ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే విషయాన్ని వివరిస్తే నిర్దేశిత…
