మస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క . – అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రేషన్ కార్డులు పంపిణీ – పాల్గొన్న మంత్రులు శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్ తాండూరు, ప్రజాతంత్ర, జూలై 29: ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు…
