‘గ్లోబల్ సమ్మిట్’కు రండి

– కేంద్ర మంత్రి పీయూష్కు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆహ్వానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హైదరాబాద్ ఫ్చూర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరుకావాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలో కేంద్ర…
