Tag #Dy. CM Bhatti at Pondicherry #campaign in Assembly elections #PCC president and others recieves

పాండిచ్చేరి ఎన్నికల ప్రచారంలో భట్టి బిజీ బిజీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శనివారం ఉదయం పాండిచ్చేరికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ వైద్య లింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథంలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ…