నల్లగొండ జిల్లాలో దారుణం
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం హాస్పిటల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని రోగుల బంధువుల డిమాండ్ నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేరడుగొమ్మ మండల కేంద్రానికి…