ధరణీ వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు
టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎ.కోదండరాం ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 04 : ధరణీ వల్ల రాష్ట్రంలో 50, 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో జరగాల్సిన భూ సంస్కరణల మీద ‘భూమి…