గుట్టపై డ్రోన్ ఎగరవేత.. వ్యక్తిపై కేసు నమోదు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో కొండపైన అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించిన ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది వెంటనే ఆ డ్రోన్ను ఎగురవేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు. దేవస్థానం పరిధిలో, కొండపై ప్రాంతం నో…
