డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టండి

– ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 26: సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా…
