గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం
వరద పోటెత్తినప్పటికి ప్రాణాపాయం లేకుండాప్రజలను కాపాడాం తగ్గుముఖం పట్టినందున పారిశుధ్య వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి విలేఖరుల సమావేశంలో కలెక్టర్ అనుదీప్ , రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్• హనుమంతరావు, ప్రజారోగ్య సంచారకులు డాక్టర్ శ్రీనివాస్ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గోదావరి వరద భయానక వాతావరణం సృష్టించినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా వరదలను సమర్ధవంతంగా…