పాలమూరు-రంగారెడ్డిని ఆపొద్దు

ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేశాం ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి ప్రధానితో మాట్లాడి జాతీయహోదా తేవాలి విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మహబూబ్నగర్,ప్రజాతంత్ర,జనవరి9:పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.…
