ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దు

– ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ – కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయి..…
