స్పీకర్ను డిక్టేట్ చేయొద్దు

– బీఆర్ఎస్ సభ్యులకు మంత్రి దుద్దిళ్ల హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: సభను ఎలా నడపాలో స్పీకర్ను డిక్టేట్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు చూడటం మంచి పద్ధతి కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హితవు పలికారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేశారు.. ఇప్పుడూ అలాగే చేయాలనుకుంటే ఎలా అని…
