Tag #Don’t cause trouble #to people #during my tours #CM Revant

నా పర్యటనల్లో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు

DGP CV Anand

– డీజీపీ ఆనంద్‌తో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటలతరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం దిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు…