Tag #Don’t cause #drinking water problems #Minister Sitakka orders

తాగు నీటి సమస్యలు తలెత్తొద్దు

– మిషన్ భగీరథపై సమీక్షలో మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి సీతక్క సచివాలయంలో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.…