నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మకండి

– వీసా దరఖాస్తుదారులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరిక న్యూదిల్లీ, డిసెంబర్ 27: మీడియేటర్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వీసా దరఖాస్తుదారుల కు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యం లో హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ఆలస్యమవుతుండటంపై యూఎస్ ఎంబసీ స్పందించింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొందరు…
