చైన్ స్నాచింగ్లపై వదంతులు నమ్మొద్దు

– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయంటూ సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. ఇలాంటి ప్రచారాలపై ఆయన స్పందిస్తూ ఇదంతా ఉత్తిదే అని అన్నారు.…
