సమన్యాయం పై పార్టీల మూడు స్తంభాలాట

వెనుకబడిన కులాలకు న్యాయం జరిగేదెప్పుడు…? 2024 సంవత్సరం లోక్సభ సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వెనుకబడిన కులాలకు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం జరగడం లేదనే చర్చను లేవనెత్తారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ కామారెడ్డి…
