రైతు భరోసాపై సంబరాలు ఎందుకో?

కాంగ్రెస్ను నిలదీసిన బీజేపీ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్కు లేదని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రెండెకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇంకా రాలేదని, అలాంటప్పుడు రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియాలని…
