మండలాలు, జిల్లాల విభజనను సరిదిద్దుతాం

– నివేదిక తెప్పించి శాసనసభలో చర్చిస్తాం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6ః రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాలను పునర్వ్యవస్ధీకరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల…
