ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్చార్జ్ ల నియామకం

– పేర్లు ప్రకటించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై7: సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. సోమవారం జిల్లా ఇంఛార్జ్లతో జూమ్ టింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ నాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్…
