“గోబెల్స్” గోత్రజులు?

“అధికారం అనబడే ఆలంబన దొరికిన తర్వాత అది పేట్రేగి పోయింది.అన్నిస్తంబాలు లాగానే నాల్గవ స్తంభం బీటలు వారింది.ఈ తరహా వ్యవహారం కేంద్రం లోనే కాదు.ఇప్పుడు రాష్ట్రలలో కూడా ఇదే తరహా పెంపుడు మీడియా నడుస్తోంది.ఈ మీడియా లక్ష్యం ఒక్కటే.తాము ఎంచుకున్న రాజకీయ నేతలను ఆకాశానికి ఎత్తడం,ఏదన్నా సహేతుక విమర్శ వచ్చినా వారిపై పరుష భాషతో దాడి…
