Tag Disha Patrolling‌ Vehicles

మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట

జిపిఎస్‌ ‌ద్వారా వాహనాల అనుసంధానం దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలు ప్రారంభించిన సిఎం అమరావతి, మార్చి 23 : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.…