అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణ కేంద్రం

– ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రం (ఎస్ఐడీఎం) ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు…
