Tag Diplomatic challenges for India in 2024

2024లో భారత్‌ ముందున్న దౌత్య సవాళ్లు

భౌగోళికంగా భారత్‌తో నేపాల్‌, మాల్దీవ్స్‌, భూటాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మియాన్మార్‌, చైనా, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు సరిహద్దులను పంచుకుంటూ ఇరుగు పొరుగు దేశాలుగా నిలుస్తున్నాయి. మన ఇరుగుపొరుగు దేశాలతో చైనా సంబంధాల ప్రభావం భారత దౌత్య విధానాలకు పెను సవాళ్ళను విసురుతూ 2024లో ప్రధాన సమస్యగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సార్క్‌ దేశాలైన అఫ్ఘానిస్థాన్‌,…