బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి
ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల తర్వాత మమత పిలుపు కాంగ్రెస్తో కలసి పోరాడేందుకు దీదీ గ్రీన్ సిగ్నల్ కోల్కతా, మార్చి 11 : ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా…