నిరుద్యోగ యువత ఆందోళన

నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్-1 మెయిన్స్కు 1:100 పిలవాలని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ…
