Tag devulapalli amar

కొన్ని యాజమాన్యాలు వార్తలను వక్రీకరిస్తున్నాయి..

ఖండించిన ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ..మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు షిరిడీ (మహారాష్ట్ర), ప్రజాతంత్ర ఇంటెర్నెట్ డెస్క్ , మార్చి 2 : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న …

దేవులపల్లి అమర్  “మూడు దారులు”..పుస్తకావిష్కరణ

సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ రాసిన “మూడు దారులు”.. రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు..  పుస్తకం ఆవిష్కరణ సభ శనివారం విజయవాడలో నిర్వహించారు. డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ పుస్తకం ఆవిష్కరించి, తొలి ప్రతిని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కి అందజేశారు. విశాలాంధ్ర దినపత్రిక…

అనుభవం తో రాసిన పుస్తకం..

దేవులపల్లి అమర్ ఇంగ్లీషులో రచించిన ‘ ది దక్కన్ పవర్ ప్లే’ ఆవిష్కరించిన  సంజయ బారు త్వరలో తెలుగులో ‘ మూడు దారులు ‘ విడుదల దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన ‘ది దక్కన్ పవర్ ప్లే ‘ పుస్తకాన్ని ప్రధానమంత్రి పూర్వ మీడియా సలహాదారు సంజయ బారు…

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్‌ ఆధ్వర్యంలో సిఎం జగన్‌కు జర్నలిస్టుల కృతజ్ఞతలు

  జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్‌ ఆధ్వర్యంలో సిఎం జగన్‌కు జర్నలిస్టుల కృతజ్ఞతలు   అమరావతి,నవంబరు8: జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు అభినందించారు. క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌రు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ…

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి…

గొప్ప మానవతావాది జహీర్ అలీఖాన్..!

తెలంగాణ విద్యావంతుల వేదిక జహీర్ అలీఖాన్ సార్ మరణాన్ని తెలంగాణ లోని ప్రతి మానవ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఆకాల మరణం చెందిన సీయాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ సంస్మరణ సభను…

శ్రీనాథ్ రెడ్డి మృతి రాయలసీమ జర్నలిస్టులకు తీరని లోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని రేపు తెల్లవారుజామున కడపలోని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు…

ఉత్సవాల గోలే గానీ ఉద్యమ స్ఫూర్తి ఏది?

‘‘అప్పట్లో నిజామ్‌ ‌కిరాయి సైన్యం రజాకార్లను ఎదిరించి ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో హిందువులే కాదు, మహమ్మదీయులు ఇతర మతస్థుల వారూ ఉన్నారు. కానీ ఆ పోరాటాన్ని, హైదరాబాద్‌ ‌విముక్తిని హిందూ మెజారిటీని తనవైపు ఆకర్షించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. మరో రాజకీయ పార్టీ ఇందుకు పూర్తి భిన్నంగా హైదరాబాద్‌ ‌విమోచన ఉత్సవాలు…

సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కు విశిష్ట పురస్కారం

హైదరాబాద్ ,మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మీడియా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన మల నాడు  మీడియా గ్రూప్ 2022 సంవత్సరం కు  అమర్ ను ఎంపిక చేసింది . శనివారం కొచ్చి లో జరిగిన సంస్ధ  వార్షికోత్సవం లో అమర్…