జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 10: వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు కల్పించాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కలెక్టర్ దివాకర టి ఎస్,…
