ఒడిషాలో రూ.47వేల కోట్లతో అభివృద్ధి పనులు

– రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మోడీ ప్రకటన – రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలసి ప్రారంభించిన ప్రధాని – ముర్ము స్వగ్రామం పహాడ్పూర్ను సందర్శించిన మోదీ – సోలార్ విలేజ్గా మారుస్తామని ప్రకటన భువనేశ్వర్, జూన్ 20: ఒడిషా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని మయూర్భంజ్లో జరిగిన ’వికాస్…
