అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

– రామచందర్రావు ఆధ్వర్యంలో పాదయాత్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని బీజేపీ ఓటర్లకు తెలియజేస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గురువారం పాదయాత్రలో…
