అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీ లక్ష్యం

– మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ – సిర్పూర్ కాగజ్నగర్లో బీజేపీ ప్రచార సభ సిర్పూర్ కాగజ్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్నగర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు…
