కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యపడుతుందని, పొరపాటున వేరే పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి లేక అంధకారంలోకి పోతారని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని 6వ వార్డు వెంకటాపూర్ కాలనీలో డిసిసిబి మాజీ డైరెక్టర్ తో…
