ప్రజా పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి

~ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. బుధవారం…
